పిఠాపురంలో రెండో రోజు పర్యటించనున్న జనసేనాని

4222చూసినవారు
పిఠాపురంలో రెండో రోజు పర్యటించనున్న జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ పాదగయ క్షేత్రంలో ఉదయం 11గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బషీర్ బీబీ దర్గా సందర్శన అనంతరం 1 గంటకు జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్