1999లో టెర్రరిస్టులు హైజాక్ చేసిన భారత్ విమానానికి కెప్టెన్ దేవి శరణ్ పైలట్ గా ఉన్నారు

72చూసినవారు
1999లో టెర్రరిస్టులు హైజాక్ చేసిన భారత్ విమానానికి కెప్టెన్ దేవి శరణ్ పైలట్ గా ఉన్నారు
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసీ 814ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో కెప్టెన్ దేవి శరణ్ పైలట్‌గా ఉన్నారు. ఈ ఫ్లైట్ ఖాట్మండు-దిల్లీ వెళ్తుండగా పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు సభ్యులు హైజాక్ చేశారు. హైజాక్ సమయంలో కెప్టెన్ శరణ్ వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసించారు. ల్యాండింగ్ కు ఒప్పుకోకుంటే క్రాష్-ల్యాండ్ చేస్తానని అతడు అధికారులను హెచ్చరించి విమానాన్ని లాహోర్ లో దింపేందుకు అనుమతి పొందాడు.

సంబంధిత పోస్ట్