బద్వేల్: దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

60చూసినవారు
బద్వేల్: దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు
ఒక కామాంధుడు చేతిలో బలి అయిన దస్తగిరమ్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాన్ని బీజేపీ నాయకులు పరామర్శించారు. సోమవారం సాయంత్రం బద్వేలులోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ. ఇటువంటి దుర్మార్గులను సభ్య సమాజంలో తిరగకుండా చేయాలని, వారికి కఠినమైన శిక్షలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొజ్జ రోషన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్