ఈనెల 17న బ్రహ్మ సాగర్ ఎడమ కాలువకు నీరు

51చూసినవారు
ఈనెల 17న బ్రహ్మ సాగర్ ఎడమ కాలువకు నీరు
ఈనెల 17వ తేదీన బ్రహ్మ సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు శనివారం బ్రహ్మం సాగర్ ఏఈ నగేశ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా తాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎడమ కాలువ ఆయకట్టు కింద రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని ఏఈ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్