రాష్టం వైపు దేశం చూపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

2437చూసినవారు
రాష్టం వైపు దేశం చూపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
సంక్షేమ పాలన కొనసాగుతున్న ఆంధ్ర రాష్ట్రం వైపు యావత్ దేశం చూస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్ది ని వివరించారు. ఈ మేరకు ఒక్కొక్క కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరినది అందజేశారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్