ఎర్రగుంట్ల సచివాలయంలో చోరీ

12208చూసినవారు
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని 2వ సచివాలయంలో సోమవారం చోరీ జరిగింది. స్థానికుల వివరాల మేరకు. సచివాలయ ప్రధాన తలుపులను పగలగొట్టి లోనికి దుండగులు ప్రవేశించారు. ఆధార్ కార్డు కేంద్రానికి సంబంధించిన ల్యాప్ ట్యాప్ దాని పరికరాలను అపహరింత గురయ్యాయి. ఉదయాన్నే సచివాలయ పనిమనిషి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్