మదనపల్లి: సిఐ తల్లిని హత్య చేసిన మహిళ అరెస్టు

50చూసినవారు
మదనపల్లి: సిఐ తల్లిని హత్య చేసిన మహిళ అరెస్టు
సంచలనం సృష్టించిన స్వర్ణ కుమారి హత్య కేసులో నిందితురాలు ఎల్లమ్మను ఆదివారం అరెస్టు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మదనపల్లి జగన్ కాలనీకి చెందిన ధర్మవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర తల్లి స్వర్ణ కుమారిని గత నెల 28న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంతకుముందే వెంకటేష్ అరెస్టు కాగా ప్రస్తుతం ఎల్లమ్మను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్