అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాలి

75చూసినవారు
అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాలి
మైదుకూరు మండలంలోని చెరువులు, కాలువలు, తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన అన్యాక్రాంతమైన భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రైతు సేవా సమితి మైదుకూరు పట్టణ నాయకుడు కే. రామ్మోహన్ ఆధ్వర్యంలో మైదుకూరు ఎమ్మార్వో రాజసింహ నరేంద్రకి వినతి పత్రం అందజేశారు. రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ మాట్లాడుతూ.. అన్యాక్రాంతమైన భూములపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్