నీరు వృధాగా పోతున్న పట్టించుకోని టిజీపి అధికారులు

77చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలంలో ఉన్న బ్రహ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆర్టిపి కి వెళ్లే నీటి పైపులైన్ లీకేజీ అవుతున్నా టిజీపి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడ్డారు. కొన్ని రోజులుగా నరసన్నపల్లె గ్రామ సమీపంలోని ఆర్టిపి పైపులైన్ వాలు ద్వారా నీరు వృధాగా పోతుందని బుధవారం టిజీపీ అధికారులకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే నీరు వృధా అవుతుందని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్