పాపిరెడ్డి పల్లె: జవాన్ కు ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకుల ఘన నివాళి

66చూసినవారు
పాపిరెడ్డి పల్లె: జవాన్ కు ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకుల ఘన నివాళి
బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన జవాన్ కొడవటి కంటి రాజేష్ కు కడప జిల్లా ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పి నాయకులు సోమవారం ఘన నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి అందాల్సిన రాయితీలు జ్యాపం లేకుండా అందజేయాలని ఆర్డివో, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్ అధికారులకు విన్నవించారు.

సంబంధిత పోస్ట్