గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

85చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
దువ్వూరు మండలం గొల్లపల్లికు చెందిన రాజశేఖర్ సోమవారం రాత్రి ఖాజీపేట మండలం బీచువారిపల్లె నుండి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దారిన వెళ్తున్న గుడిపాడుకు చెందిన కొందరు వ్యక్తులు క్షతగాత్రుడుని మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్