పడిపోయిన విద్యుత్ స్తంభాలు, భయాందోనలో గ్రామస్తులు

61చూసినవారు
పడిపోయిన విద్యుత్ స్తంభాలు, భయాందోనలో గ్రామస్తులు
మైదుకూరు మండల పరిధిలోని జాండ్లవరం విఆర్వో కాలనీలో శుక్రవారం గాలి వాన బీభత్సానికి మూడు విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ వైర్లు నేలకు తగిలి ప్రమాదంగా ఉండడంతో అధికారులకు ఫోన్ ద్వారా విన్నవించినా పలకడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి పడిపోయిన స్తంభాలు తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్