సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ దూరం

79చూసినవారు
సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ దూరం
పోలీస్ శాఖలోని మహిళా సిబ్బంది, వారి కుటుంబాల్లోని మహిళలు సకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని అదనపు ఎస్పి (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు సూచించారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా జిల్లా ఎస్పి చొరవతో విజయవాడ మణిపాల్ ఆస్పత్రి సహకారంతో మంగళవారం ఉచితంగా నిర్వహించే బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్