ప్రొద్దుటూరు ప్రజలకు పోలీసువారి హెచ్చరిక

69చూసినవారు
ప్రొద్దుటూరు ప్రజలకు పోలీసువారి హెచ్చరిక
ప్రొద్దుటూరులో దసరా పండుగ సందర్భంగా సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు వారి ఇండ్లకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ కెమెరా రక్షణ వ్యవస్థను ఉపయోగించుకోవాలని శుక్రవారం డీఎస్పీ భక్తవత్సలం పేర్కొన్నారు. దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఉచితంగా ఈ సేవను అందిస్తుందని అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లేదా కంట్రోల్ నంబర్
9121100702కు సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్