ప్రజా పరిపాలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

50చూసినవారు
ప్రజా పరిపాలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
ప్రజా పరిపాలన కొనసాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని దొరసానిపల్లెలో ఏర్పాటు చేసిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజా పరిపాలన చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చేల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్