యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

74చూసినవారు
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ మురళీధర్ సూచించారు. బుధవారం ప్రొద్దుటూరు స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, ఉద్యోగులు రుణం, బెట్టింగ్ యాప్ లను నమ్మి మోసపోతున్నారన్నారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఇలాంటి యాప్ లలో పెట్టుబుడులు పెట్టడం మంచిదికాదన్నారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్, మట్కా వ్యవహారంపై కఠిన చర్యలు తీసకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్