సింహాద్రిపురం: 22 నుంచి రెవెన్యూ గ్రామ సభలు

74చూసినవారు
సింహాద్రిపురం: 22 నుంచి రెవెన్యూ గ్రామ సభలు
సింహాద్రిపురం మండలంలో భూ రీ సర్వే పూర్తయిన గ్రామాలలో 22 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు సోమవారం తహశీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ గ్రామ సభలో భూ సమస్యలు ఉన్న రైతులు గ్రామసభలో పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల వారీగా మంగళవారం దేవతాపురం, 23న తెలికి, 24న హిమకుంట్ల, 25న జంగం రెడ్డి పల్లె, 26న సింహాద్రిపురం, 29న నిడివెళ్ల గ్రామాలలో ఉంటాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్