వేంపల్లి పంచాయతీ రాజ్ డీఈగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు

82చూసినవారు
వేంపల్లి పంచాయతీ రాజ్ డీఈగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు
వేంపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ డిఈగా సుధాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ డీఈగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం పంచాయతీరాజ్ డిఈ సుధాకర్ రెడ్డికి సిబ్బందికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్