వేంపల్లి: ఈవీఎంలే ఉండాలనే పంతం ఎందుకు: తులసి రెడ్డి

77చూసినవారు
రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే. ఈవీఎంలే ఉండాలని ఎన్నికల కమిషన్కు పంతం ఎందుకని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. ఈవీఎంల వల్ల ప్రయోజనాలు ఉన్నా విశ్వసనీయత లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నారు. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ వాడడమా లేక ఈవీఎంలలో ఉన్న వివిపిటి స్లిప్పులు ఓటరు తీసుకొని బాక్స్ వేసేలా ఈసీ కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్