ఎన్డిఏ సూపర్ సిక్స్ పథకాలకై రాజీ లేని పోరాటాలకు సిద్ధం కండి

81చూసినవారు
ఎన్డిఏ సూపర్ సిక్స్ పథకాలకై రాజీ లేని పోరాటాలకు సిద్ధం కండి
ఎన్డిఏ సూపర్ సిక్స్ పథకాల అమలకై రాజి లేని పోరాటాలకు సిద్ధం కావాలని బికేయంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కోరారు.
ఆదివారం రైల్వే కోడూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశమంటుతుంటే పట్టించుకునేవారు లేరన్నారు.

సంబంధిత పోస్ట్