ఓబులవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

84చూసినవారు
ఓబులవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఓబులవారి పల్లి మండలం బొమ్మ వరం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున నడుచుకుంటూ వెళుతున్న కమ్మపల్లి కి చెందిన వ్యక్తిని మోటార్ బైకు ఢీ కొనడంతో అతనికి కాలు విరిగింది. అటుగా వెళుతున్న రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి గాయపడిన వ్యక్తిని పరామర్శించి, ప్రథమ చికిత్స కోసం కోడూరు కి పంపించారు. ఆ వ్యక్తికి ఏ అవసరం వచ్చినా మాకు తెలియజేయండి మంచి చికిత్స అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్