20వేలు ఆర్థిక సహాయం చేసిన సాయి వికాస్ రెడ్డి

1053చూసినవారు
20వేలు ఆర్థిక సహాయం చేసిన సాయి వికాస్ రెడ్డి
ఓబులవారి పల్లి మండలం చిన్నంపల్లి పంచాయతీ లింగిరెడ్డి పల్లి అరుంధతి వాడలో ఇటీవల మరణించిన లేబాకు రెడ్డమ్మ కుటుంబానికి శనివారం ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అదినేత ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి 20 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, ‌ వెంకట సుబ్బారెడ్డి, శంకరయ్య, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, ముక్కా వారిపల్లి సర్పంచ్ ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్