Apr 02, 2024, 14:04 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
Apr 02, 2024, 14:04 IST
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు మంగళవారం ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట పార్టీ నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.