వరద బాధితులకు ఆపన్నహస్తం

59చూసినవారు
తక్షణ సహాయక చర్యల్లో భాగంగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జిల్లా నుంచి ఆహార పదార్థాలు, పాలు, తాగునీటి ప్యాకెట్లు ప్రత్యేక వాహనాల్లో పప్పించడం జరిగిందని ఆర్డిఓ కిషోర్, ఆనంద్ పూర్ విజ్ రెస్టారెంట్ అధినేత జాస్తి ఆదిత్య పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ భానుగుడి సెంటర్లో ఆనంద పూర్విజ్ రెస్టారెంట్ లో వరద బాధితుల కోసం తయారుచేసిన ఆహార ప్యాకెట్లను ఆర్డిఓ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్