తలుపులమ్మ లోవలో భక్తుల సందడి

1027చూసినవారు
తలుపులమ్మ లోవలో భక్తుల సందడి
తుని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుండి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 10, 000 మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని ముడుపులు చెల్లించి మోక్కులు తీర్చుకున్నారు. ఈ ఒక్క రోజునే దేవస్థానమునకు రూ. 3, 17, 032 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్