ట్రక్కుతో తొక్కించి ఐదుగురిని చంపేశారు

578చూసినవారు
ట్రక్కుతో తొక్కించి ఐదుగురిని చంపేశారు
రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బైకులపై వెళ్తుండగా ప్రత్యర్థులు ట్రక్కుతో తొక్కించారు. ఈ ఘటనలో ఇద్దరు సోదరులు భరత్ సింగ్(22), ధీరజ్ సింగ్(20) సహా ఐదుగురు ట్రక్కు టైర్ల కింద నలిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్