ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్

56చూసినవారు
ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. తుది ఫలితాలు సెప్టెంబర్ 8న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్