కిర్లంపూడి మండలంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు

61చూసినవారు
కిర్లంపూడి మండలంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు
భారతీయ జనతా పార్టీ హర్యానాలో మూడోసారి గెలుపొందిన సందర్భంగా మంగళవారం కిర్లంపూడి మండల అధ్యక్షుడు యాడాలి రాంబాబు మండలంలోని పలు గ్రామాల్లో స్వీట్స్ పంచి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దొడ్డ అప్పారావు, జ్యోతుల దుర్గాప్రసాద్, కంఠం కాశీ విశ్వనాధం, ఏనుగుపిల్లి జలబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్