కిర్లంపూడి: భవాని భక్తులకు పండ్లు, మజ్జిగ పంచిన బీజేపీ నేతలు

73చూసినవారు
కిర్లంపూడి: భవాని భక్తులకు పండ్లు, మజ్జిగ పంచిన బీజేపీ నేతలు
కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద శనివారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తూ దుర్గామాత దర్శనానికి వెళ్తున్న భావానీలకు దాత బొడ్డపాటి వీరబాబు సహకారంతో పండ్లు, మజ్జిగ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏనుగుపిల్లి జలబాబు, అడబాల శ్రీనివాస్, జ్యోతుల దుర్గాప్రసాద్, దల్లే విష్ణు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్