ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కృష్ణకుమారి బాధ్యతలు స్వీకరణ

68చూసినవారు
ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కృష్ణకుమారి బాధ్యతలు స్వీకరణ
సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా నియమితులైన ఎం. కృష్ణ కుమారి, విశాఖపట్నంలోని ఎస్ ఇబి విభాగంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై కాకినాడకు వచ్చారు. ఆమె కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
Job Suitcase

Jobs near you