కాకినాడ రూరల్: శ్రీ పీఠంలో ఐదో రోజు ఘనంగా మహాశక్తి యాగం

79చూసినవారు
కాకినాడ రూరల్: శ్రీ పీఠంలో ఐదో రోజు ఘనంగా మహాశక్తి యాగం
నిష్కలమంసమయిన హృదయంతో, నిస్వార్ధ భావంతో అన్ని అమ్మవారికి సమర్పించాలని శ్రీపరిపూర్ణానంద స్వామి అన్నారు. కాకినాడ రూరల్ లో శ్రీ పీఠంలో ఐదో రోజు సోమవారం ఘనంగా మహాశక్తి యాగం కార్యక్రమం జరిగింది. గృహ దోష పరిహారం కోసం లక్ష నారికేళ పూజ అంత్యంత ఘనంగా వైభవంగా జరిగింది. అలాగే గాయత్రి, సౌర హోమంలను వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్