గురజనాపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

54చూసినవారు
గురజనాపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఐదేళ్ళ పాటు వైసిపి దుర్మార్గ పాలన చవి చూసిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిత్వంలో ఊపిరి పీల్చుకుంటుందని, సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమ అందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీడిపి నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. కాకినాడ రూరల్ లో గురజనాపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్