సంహిత విద్యాసంస్థలు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీ

71చూసినవారు
సంహిత విద్యాసంస్థలు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీ
రావులపాలెం ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించేందుకు సంహిత విద్యాసంస్థలు మంగళవారం ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో డైరెక్టర్ దినేష్ బాబు, సంహిత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. గంగాధరరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రహదారి భద్రతను నిర్ధారించడంలో హెల్మెట్‌లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రావులపాలెం ఆర్టీఏ అధికారి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్