విజయవాడలో అతిసారం ఆందోళన

68చూసినవారు
విజయవాడలో అతిసారం ఆందోళన
విజయవాడలో అతిసారం ఆందోళన కలిగిస్తోందని , కలుషిత జలాల కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారని, మొగల్రాజపురంలో వాంతులు, విరేచనాలతో నేడు గల్లా కోటేశ్వరరావు(60) మృతి చెందారని, వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. నగరంలో డయేరియా వేగంగా విస్తరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలూ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్