జిల్లా క్రీడలకు 11మంది బచ్చు ఫౌండేషన్ విద్యార్థులు ఎంపిక

54చూసినవారు
జిల్లా క్రీడలకు 11మంది బచ్చు ఫౌండేషన్ విద్యార్థులు ఎంపిక
బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ అయోద్యరామపురం విద్యార్థులు 11 మంది నియోజకవర్గ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఎంపికలో జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ తెలిపారు. వీరికి కోచ్ జి. రవి, టీ. అజయ్ కుమార్, తాళ్లూరి వైకుంఠం శిక్షణ అందించారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్