రజత చీరలో బాల త్రిపుర సుందరి అమ్మవారు

65చూసినవారు
రజత చీరలో బాల త్రిపుర సుందరి అమ్మవారు
సామర్లకోట కుమార రామ. భీమేశ్వరాలయంలో శనివారం దేవీ నవరాత్రుల ముగింపు ఉత్సవాలలో భాగంగా బాల త్రిపుర సుందరి అమ్మవారిని 80 కిలోల వెండి చీరతో సర్వాంగా సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు చేరుకూరి రాంబాబు, సోమేశ్వర శర్మ, అంజిబాబు తదితరులచే వేదమాంత్రోచ్చారణల మధ్య పూజలు చేసారు. అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించారు.

సంబంధిత పోస్ట్