కూటమి శ్రేణుల నిరసన ర్యాలీ

77చూసినవారు
కూటమి శ్రేణుల నిరసన ర్యాలీ
తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ మంగళవారం కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో అంతర్వేది పాలెం మెయిన్ రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి గుడి నుంచి మలికిపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయం నుండి టేకిశెట్టిపాలెం, మలికిపురం సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్