అంతర్వేదిలో ఎమ్మెల్యే వేగుళ్ల పూజలు

63చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఏసీ సత్యనారాయణ స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం గావించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని ఏసీ అందజేశారు. అనంతరం ఆలయ చరిత్రను ఎమ్మెల్యేకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్