పీడీలకు స్కూల్ ఎక్స్ లెన్స్ అవార్డులు

83చూసినవారు
పీడీలకు స్కూల్ ఎక్స్ లెన్స్ అవార్డులు
రాజోలు మండల పరిధిలోని రెండు పాఠశాలలకు చెందిన ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్లు స్కూల్ ఎక్స్ లెన్స్ అవార్డులు అందుకున్నారు. చింతలపల్లి పీడీ చంద్రశేఖర్, పొన్నమండ పీడీ రామకృష్ణ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ మేరకు వారిని శుక్రవారం ఎంఈవో మనోహర్, రిటైర్డ్ ఎంఈవో గోపాలకృష్ణ, వరప్రసాద్, స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్