జ‌గ‌న్ వ‌ల‌నే ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డ్డారు: రోజా

55చూసినవారు
జ‌గ‌న్ వ‌ల‌నే ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డ్డారు: రోజా
ఏపీకి సీఎంగా జగన్ చేసిన పనులే విజయవాడ ప్రజలను వరదల నుంచి గట్టెక్కిస్తున్నాయని మాజీ మంత్రి రోజా అన్నారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, వాలంటీర్ వ్యవస్థ, రిటైనింగ్ వాల్, వైసీపీ హయాంలో కొన్న 104, 108, క్లీన్ ఆంధ్ర వాహనాలు, సచివాలయ ఉద్యోగులు, వైఎస్సార్ హెల్త్ సెంటర్లు ప్రజలకు కష్టకాలంలో ఉపయోగపడుతున్నాయని ఆమె ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

సంబంధిత పోస్ట్