వైసీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి

62చూసినవారు
స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్థంతిని అవనిగడ్డలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, అవనిగడ్డ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నలుకుర్తి పృథ్వీరాజు, అవనిగడ్డ మండల జడ్పీటీసీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్