మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

55చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అపవిత్రం కావటంపై చల్లపల్లి మండల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం చల్లపల్లి ప్రధాన సెంటర్ లో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్