మంత్రి కొల్లు రవీంద్రని కలిసిన కొచ్చర్ల టిడిపి నాయకులు

63చూసినవారు
మంత్రి కొల్లు రవీంద్రని కలిసిన కొచ్చర్ల టిడిపి నాయకులు
కలిదిండి మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకులు అంబటి పెద్దిరాజులు, అంబటి నాగబాబు, తాళం దుర్గారావు శనివారం విజయవాడలో ఎక్సేంజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్రని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు.

సంబంధిత పోస్ట్