వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టిడిపి నేతలు

80చూసినవారు
మచిలీపట్నంలో ముంపు ప్రాంతాలను, బైపాస్ రోడ్ లోని గండిపడిన సుబ్రహ్మణ్య చెరువును గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య చెరువుకు గండి పడటం వల్ల నీరు బయటకు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అక్కడ పరిస్థితులను మంత్రి కొల్లు రవీంద్ర,
అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని గొర్రెపాటి గోపీచంద్ అక్కడి ప్రజలకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్