గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు ఘన నివాళి

85చూసినవారు
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తి అయిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం నివాళులర్పించారు. కాకానినగర్ కార్యాలయంలో కూటమి నేతలతో కలసి మహాత్మా, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్