ఎమ్యెల్యే కాగిత ను కలిసిన కొంగంచర్ల పార్టీ నాయకులు

53చూసినవారు
ఎమ్యెల్యే కాగిత ను కలిసిన కొంగంచర్ల పార్టీ నాయకులు
పెడన పట్టణం కొంగంచర్ల గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్యెల్యే కాగిత మాట్లాడుతూ. ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన కొణతం శివరామకృష్ణ ని అభినందించారు. సంఘంలో ఎక్కడ అన్యాయం అక్రమాలు జరిగిన ప్రశ్నించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్