విజయవాడలో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ వీడింది.

67చూసినవారు
విజయవాడలో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ వీడింది.
బీహార్‌లోని బక్సర్‌ జిల్లా బారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే దేవ కుమార్‌ సాహో రైల్వే లోకో పైలట్ ఎబినేజర్‌ను హత్య చేసిట్టు గుర్తించారు. గురువారం తెల్లవారు జామున విజయవాడ రైల్వే స్టేషన్‌ శివార్లలోని ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద విధులు కు వెళుతు ఉన్న లోకో పైలట్‌పై నిందితుడు ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. డబ్బు కోసమే లోకో పైలట్‌ పై నిందితుడు దాడి చేసినట్టు పోలీసులు శనివారం గుర్తించారు.

సంబంధిత పోస్ట్