ఎమ్మెల్యే గారు చట్టబద్ధ పాలన ఎక్కడ జరుగుతుంది

75చూసినవారు
అవనిగడ్డ ఎమ్మెల్యే గారూ. నియోజకవర్గంలో చట్టబద్ధమైన పాలన ఎక్కడ జరుగుతుందో తెలపాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రశ్నించారు. సోమవారం అవనిగడ్డ వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించమని చెప్పే ఎమ్మెల్యేకి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతుంటే కనిపించడం లేదా అన్నారు. కోడూరు మండలంలో పేకాట నిర్వహించేది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్