జనసేన పార్టీ నాయకులు అందిస్తున్న సహాయం అపూర్వం

53చూసినవారు
వరద బాధితులకు దేశ, విదేశాల నుంచి జనసేన పార్టీ నాయకులు అందిస్తున్న సహాయం అపూర్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం మోపిదేవి మండలం కే. కొత్తపాలెంలో 500 మంది వరద బాధితులకు అమెరికాలోని కొలంబస్ ప్రాంత ఎన్నారై ప్రదీప్ చందనం ఆర్థిక సహకారంతో నరసరావుపేట జనసైనికుల ఆధ్వర్యంలో రూ. 2లక్షలతో దుప్పట్లు, చీరలు, వస్త్రాలు అందించే కార్యక్రమం జరిగింది. జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్