ఉప ముఖ్యమంత్రికి మద్దతుగా పాదయాత్ర

72చూసినవారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కు మద్దతుగా మంగళవారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వరకు జనసేన నేత గరికిపాటి శివ శంకర్ ఆధ్వర్యంలో కూటమి పార్టీ శ్రేణులు పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 48 కిలోమీటర్ల మేరా పాదయాత్ర సాగనున్నది.

సంబంధిత పోస్ట్